ఏపీలో ఈనెల 15 నుంచి ఇంటింటికీ మన మిత్ర
వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం

మీడియా ప్రతినిధి – అమరావతి: ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న సిబ్బంది
ప్రతి పౌరుడి ఫోన్లో 95523 00009 నెంబర్ను
మన మిత్ర పేరిట సేవ్ చేయనున్న సచివాలయ సిబ్బంది
ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్
ప్రస్తుతం వాట్సాప్లో 250కి పైగా సేవలు
జూన్ నాటికి 500 సేవలు అందించేలా ప్రణాళికలు
వెయ్యికి పైగా సేవలు తీసుకురావాలని టార్గెట్





















