ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త చేసిన అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యులతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Source link
























