వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ‘సర్క్యులర్ ఎకానమీ’ (వనరుల పునర్వినియోగం)పై రెండు నెలల్లో తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో 3 భారీ ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులను’ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Source link





















