Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లావైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం... చెంప చెల్లుమనిపించిన ఓటరు..!

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం… చెంప చెల్లుమనిపించిన ఓటరు..!

చివరిగా నవీకరించబడింది:

పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు.

ఓటరుపై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యేఓటరుపై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఓటరుపై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో సామాన్యులతో పాటు,రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల చెదురు ముదురు ఘటనలు జరుగుతున్నాయి. ఓటర్లు, నాయకులు గొడవలకు దిగుతున్నారు.తాజాగా తెనాలి  వైసీపీ  ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఓటరు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు. దీంతో ఓటరు.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు.ఏపీ వ్యాప్తంగా  25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. 12 కావస్తున్నా.. కనీసం 30 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్‌ ముగుస్తుంది. ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు

తాజాగా తెనాలి  వైసీపీ  ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఓటరు దాడికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ముందు వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్.. ఓటరుపై చేయి చేసుకున్నారు. దీంతో ఓటరు.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించాడు.

ఏపీ వ్యాప్తంగా  25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. 12 కావస్తున్నా.. కనీసం 30 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. మరోవైపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్‌ ముగుస్తుంది. ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...

CUET PG 2026: రిజిస్ట్రేషన్ తేదీ జనవరి 23 వరకు పొడిగించబడింది, ఇక్కడ నోటీసును తనిఖీ చేయండి

CUET PG 2026 రిజిస్ట్రేషన్ తేదీ పొడిగించబడింది. అధికారిక ప్రకటనను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. Source link

JEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష...

నవీకరించబడింది: జనవరి 21, 2026 9:17:54 AM ISTJEE మెయిన్స్ 2026 సెషన్ 1 పరీక్ష ప్రత్యక్ష ప్రసారం: రోజు 1 షిఫ్ట్ 1 ప్రారంభమవుతుంది, పరీక్ష రోజు సూచనలను తనిఖీ చేయండిJEE...

JEE మెయిన్స్ పరీక్ష 2026: IIT మండి విద్యార్థి రిషాంగ్ యాదవ్ NTA JEE సెషన్ 1 పరీక్ష...

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్ ఎగ్జామ్ 2026 రేపు, జనవరి 21, 2026న ప్రారంభమవుతుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా రెండు షిఫ్టులలో జరుగుతుంది- మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం...

CUET PG 2026 రిజిస్ట్రేషన్ నేటితో ముగుస్తుంది, దరఖాస్తు చేయడానికి లింక్

ఇంకా పరీక్షకు దరఖాస్తు చేసుకోని వారు తమ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్, exams.nta.nic.in/cuet-pg/లో సమర్పించవచ్చు. Source link

CTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు...

నవీకరించబడింది: జనవరి 20, 2026 10:50:31 AM ISTCTET ఎగ్జామ్ సిటీ స్లిప్ 2026 న్యూస్ లైవ్: CBSE CTET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ బయటకు వెళ్లినప్పుడు ఎలా, ఎక్కడ చెక్ చేయాలిCTET...
error: Content is protected !!