ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమన్నారు. వైసీపీ నేత సుబ్బారెడ్డినే తనకు ట్యాప్ చేసిన ఆడియోలను స్వయంగా వినిపించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్రమైన దర్యాప్తు చేయాలని కోరారు.
Source link
























