Homeఆంధ్రప్రదేశ్పల్నాడు జిల్లాInspired Story: అతను దివ్యాంగుడే .. శిల్పాలు చెక్కడంలో అతడ్ని మించిన సిద్దహస్తులు లేరు

Inspired Story: అతను దివ్యాంగుడే .. శిల్పాలు చెక్కడంలో అతడ్ని మించిన సిద్దహస్తులు లేరు

చివరిగా నవీకరించబడింది:

Skilled Handicap: దుర్గిలోని  నాగార్జున శిల్పకళా కేంద్రంలో తయారైన విగ్రహాలు ఎంతో  ప్రత్యేకమైనవి. ఈ కేంద్రంలోని దివ్యాంగుడైన ఓ కళాకారుడు రెండు కాళ్లూ లేకపోయినా శిల్పాలు చెక్కటంలో మంచి ప్రావీణ్యం ఉంది. అతని చేయి పడితే చాలు శిల కూడా శిల్పంగా మారాల్సిందే.

Palnadu SculptorsPalnadu Sculptors
Palnadu Sculptors

(అన్నా రాఘు, కరస్పాండెంట్, న్యూస్ 18, అమరావతి)

పల్నాడు (Palnadu)జిల్లా దుర్గి(Durgi). ఈ ప్రాంతం శిల్ప కళాకారులకు చాలా ఫేమస్. ప్రపంచ ప్రఖ్యాత శిల్ప కళాకారులు దుర్గిలో 8 శతాబ్దాలుగా వారి సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా దుర్గి శిల్ప కళాకారులు, వారు తయారు చేసిన శిల్పాలను ఎగుమతి చేస్తూ వస్తున్నారు. ఇక్కడి కళాకారులు రూపొందిస్తున్న శిల్పాలకు జియోగ్రాఫికల్(Geographical)గుర్తింపు కూడా లభించింది. ఎందరో ముఖ్యమంత్రులు ఇక్కడి శిల్ప కళాకారులను సత్కరించారు. మరెన్నో విశేషాలున్న దుర్గి శిల్ప కళ రాను రాను కళావిహీనంగా తయారవుతోంది. ఒకప్పుడు 400 మంది శిల్ప కళాకారులు ఉండగా నేడు 30 మంది మాత్రమే మిగిలారు. శిల్ప కళకు ఆదరణ తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

బండరాళ్లను విగ్రహాలుగా మలిచే కళ..

పల్నాడు జిల్లా దుర్గి. 11వ శతాబ్దంలో గుజరాత్ నుంచి వలస వచ్చిన వందలాది శిల్ప కళాకారులు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొదటగా వారు దుర్గమ్మ శిల్పాన్ని చెక్కి ప్రతిష్ఠించారట. అందుకే దుర్గి అనే పేరు వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వందలాది కళాకారులు వారి శిల్ప కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది విగ్రహాలకు ప్రాణం పోశారు. దేశంలో ఏ ప్రాంతంలో దేవాలయం నిర్మించినా విగ్రహాలు మాత్రం దుర్గి శిల్ప కళాకారుల నుంచి వెళ్లాల్సిందే. ఇక ప్రపంచంలోని అనేక దేశాలకు బుద్దుడి విగ్రహాలు ఎగుమతి చేసి ప్రత్యేక గుర్తింపు సాధించారు. వీరి కళకు జియోగ్రాఫికల్ గుర్తింపు కూడా లభించడం విశేషం.

దుర్గి ప్రాంతం శిల్పాలకు ఫేమస్..

ఆచార్య నాగార్జునుడు ఈప్రాంతం వాసే. ఆచార్య నాగార్జునుడు దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చరిత్ర తిరగేస్తే తెలుస్తోంది. 12వ శతాబ్దం ఆరంభం నుంచి ఇక్కడ శిల్ప కళాకారులు వారి పనితనం ప్రపంచానికి పరిచయం చేశారు. దాదాపు 8 దశాబ్దాల పాటు ఎదురే లేకుండా వారి ప్రయాణం సాగిపోయింది. 2020 వరకు దుర్గిలో 300 మంది శిల్పలు నిరంతరం శిల్పాలకు ప్రాణం పోస్తూ ఉండేవారు. ఆ తరవాత క్రమంగా శిల్పాలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో చాలా మందికి ఉపాది లేక వలస పోయారు. ప్రస్తుతం కేవలం 30 కుటుంబాలకు చెందిన కొద్ది మంది మాత్రమే శిల్ప కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

దివ్యాంగుడిలో అద్భుత నైపుణ్యం..

దుర్గిలోని  నాగార్జున శిల్పకళా కేంద్రంలో తయారైన విగ్రహాలు ఎంతో  ప్రత్యేకమైనవి. ఈ కేంద్రంలోని దివ్యాంగుడు మల్లిఖార్జునరావు  తన శిల్పకళా చాతుర్యం తో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు కాళ్లూ లేకపోయినా ఆయన కు శిల్పాలు చెక్కటం లో మంచి ప్రావీణ్యం ఉంది. రెండు కాళ్లు లేకున్నా ఖాళీగా ఉండక తనకు వచ్చిన విద్యతో నాగార్జున శిల్పకళా కేంద్రం లో శిల్పాలు చెక్కుతూ ఉపాధి పొందుతున్నాడు. ఈ కేంద్రం యజమాని చెన్నుపాటి శ్రీను అందిస్తున్న సహకారంతోనే తాను విగ్రహాలు మలచగలుగుతున్నానని మల్లిఖార్జునరావు చెబుతున్నారు. శిల్పాలు చెక్కడంలో పల్నాడుకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంలో దివ్యాంగుడు మల్లిఖార్జునరావు సేవలు మరవలేనివి.

Source link

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

TANCET, CEETA PG 2026: Tancet.annauniv.eduలో మార్చి 16న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, పరీక్ష మేలో జరుగుతుంది

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

NEET UG 2026: NTA NEET కోసం ఈరోజు neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఎలా నమోదు...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

Vijayawada: విజయవాడ, గుంటూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఇంటికి సరుకులు!...

0
చివరిగా నవీకరించబడింది:మార్చి 11, 2026 7:02 AM ISTమారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అత్యంత వేగంగా, అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయడమే లక్ష్యంగా ఈ క్విక్ కామర్స్...

WBJEE 2026: wbjeeb.nic.inలో పశ్చిమ బెంగాల్ JEE కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది, ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...

SSC పరీక్షలు 2026: CHSL టైర్ 2, JE పేపర్ 2 పరీక్ష తేదీలు ssc.gov.inలో ముగిశాయి, ఇక్కడ...

ఒక దశాబ్దం పాటు, హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ స్ట్రీమ్స్ - ఎడ్యుకేషన్ డెస్క్ విద్య మరియు కెరీర్‌లపై ఖచ్చితమైన, లోతైన మరియు సమయానుకూల వార్తల కోసం విశ్వసనీయ మూలంగా ఉంది. మేము బోర్డు...
error: Content is protected !!