దర్శన గుణాంకాలు పరిశీలిస్తే…. శుక్రవారాలైన మే 23న 74, 374 మంది, మే 30న 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక జూన్ 6న 72,174 మంది భక్తులకు శ్రీవారి దర్శనం జరిగింది. జూన్ 13న రికార్డు స్థాయిలో 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
























