సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పొగాకు పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఆ రైతులను పరామర్శించడానికి పొదిలికి వెళ్తే… కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source link
























